బాలికలకు ధైర్యాన్ని నేర్పండి,పరిపూర్ణత్వాన్ని కాదు
మనం మన బాలికలను పర్ ఫెక్ట్ గా ,బాలురను ధైర్యవంతులుగా అయ్యేలా పెంచుతున్నాం అంటారు రేష్మా సౌజాని.వీరు 'Girls Who Code' సంస్థను స్థాపించారు. బాలికలకు రిస్క్ తీసుకోవడం , ప్రోగ్రాం చేయడం అనే రెండు నైపుణ్యాలను నేర్పడానికై కంకణం కట్టుకున్నారు.ఈ రెండు నైపుణ్యాలు సంఘం ముందడుగు వెయ్యడంలో ఉపకరిస్తాయి .ఇది నిజంగా సరికొత్తభావన .మన జనాభాలో సగం మందిని వదిలి మనం ముందుకు పోలేము అన్నది వీరి నినాదం. మీలో ప్రతిఒక్కరూ నాకు కావాలి. ప్రతి మహిళా తన లోని లోపాలను అంగీకరిస్తూ, సౌఖ్యంగా జీవిచంగలగాలి అన్నది ప్రచారం చేయడం కోసం.

