పట్టి మేస్ ప్రదర్శించిన "ఆరో ఇంద్రియం", సాంకేతిక పరిజ్ఞానంలో ఒక కొత్త విప్లవం?
ప్రణవ్ మిస్త్రీ ఆధ్వర్యంలో పట్టీ మేస్ ప్రయోగశాలలో అభివృద్ధి చేయబడిన ఈ పరికరం టెడ్ లో కలకలం సృష్టించింది. ప్రొజెక్టర్ తో కూడిన ఈ పరికరాన్ని మెడలో వేసుకోవచ్చు. కావలిసిన సమాచారాన్ని క్షణాల్లో మన ముందు ఉంచుతుంది. మైనారిటీ రిపోర్ట్ సినిమాను ఊహించుకోండి.

