ఉన్నత కులంలో పుట్టిన ఒక యువకుడు భారత దేశంలోని 83,000 మంది పిల్లలను ఎలా దాస్యవిముక్తి చేయగలిగాడు? నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థిగారు ఒక ఆశ్చర్యకరమైన సలహానిస్తున్నారు ఈ ప్రపంచాన్ని మరింత బాగా మార్చాలనుకునే వారి కోసం. అన్యాయం పట్ల కోపం తెచ్చుకోండి అని. ఈ ప్రభావవంతమైన ఉపన్యాసంలో కోపంలోంచి పుట్టిన శాంతిసాధన జీవితాశయంగా ఎలా మారిందీ వివరిస్తున్నారు.

